కొత్త మైలురాయిని చేరుకున్న ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్

  • 3 years ago
రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి యూనిట్లను విక్రయించడం ద్వారా కొత్త మైలురాయిని చేరుకొంది. ఈ విషయాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన అధికారిక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా నివేదించింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు మొట్టమొదట 2005 లో ప్రారంభించబడింది. ఈ సంస్థ 2020 చివరిలో MY2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును విడుదల చేసింది.

కొత్త మైలురాయిని చేరుకున్న ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended